పొరుగింటి మహిళ తను తెచ్చిన పానీ పూరి(pani poori) తినలేదని దారుణంగా చంపేసింది ఒక మహిళ ని .ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజమే పానీ పూరి కోసం కేవలం మహిళను కొట్టింది అసలు ఏం జరిగింది అని విశేషాలు కొస్తే ఢిల్లీలోని షాదర జిల్లా జి టి పి ఎన్ క్లేవ్(gtp enclave) ప్రాంతంలో పానీ పూరి తినమని అడిగిందట పొరిగింటి మహిళను ఆమె వయసులో పెద్దది ఇంకా వృద్ధురాలు(old lady) తనుపని పూరి తినడానికి ఇష్టం లేదని చెప్పిందట దాంతో ఆ మహిళ వృద్ధురాలతో గొడవ కు దిగింది . చివరకు ప్రాణాలు పోయే ప్రమాదం వరకు తెచ్చుకుంది

పొరుగింటి మహిళ తను తెచ్చిన పానీ పూరి(pani poori) తినలేదని దారుణంగా చంపేసింది ఒక మహిళ ని .ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజమే పానీ పూరి కోసం కేవలం మహిళను కొట్టింది అసలు ఏం జరిగింది అని విశేషాలు కొస్తే ఢిల్లీలోని షాదర జిల్లా జి టి పి ఎన్ క్లేవ్(gtp enclave) ప్రాంతంలో పానీ పూరి తినమని అడిగిందట పొరిగింటి మహిళను ఆమె వయసులో పెద్దది ఇంకా వృద్ధురాలు(old lady) తనుపని పూరి తినడానికి ఇష్టం లేదని చెప్పిందట దాంతో ఆ మహిళ వృద్ధురాలతో గొడవ కు దిగింది . చివరకు ప్రాణాలు పోయే ప్రమాదం వరకు తెచ్చుకుంది

జి టి పి ఎన్ క్లేవ్అ పార్ట్మెంట్లో నివాసముంటున్న శీతల్ (sheetal)అనే మహిళా పానిపూరి తయారుచేసి ఇరుగుపొరుగు వారికి ఆఫర్ చేసింది తినమని పక్కనే ఉన్న శకుంతలా దేవి(Shakuntala Devi) అనే పెద్ద వయస్సు మహిళకు కూడా తినమని అడగటం తో తనకి ఇష్టం లేదంటూ నిరాకరించింది . దీంతో శీతల్ కి కోపం వచ్చింది. ఆమెతో గొడవకు దిగింది అక్కడే శీతల్ తల్లి ఇంకా ఇద్దరుమహిళలు కూడా ఉన్నారు . నలుగురు కలిసి శకుంతల దేవిని కొట్టడం మొదలుపెట్టారు. ఇరుగుపొరుగు వారు కూడా ఈ గొడవ చూస్తూనే ఉన్నారు.. గొడవ కాస్త పెద్దదవడంతో మహిళలకు కోపం వచ్చి వృద్ధురాలని(old lady) గట్టిగా నెట్టేసింది. బలంగా నెట్టడంతో కింద పడి శకుంతల అక్కడికక్కడే మృతి చెందింది శకుంతల దేవి హార్ట్ పేషెంట్ కావడంతో తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటు (heart attack)వచ్చి మరణించింది అని డాక్టర్లు (doctors)చెప్పారు. కింద పడిన వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోయింది . అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు .

ఢిల్లీ (delhi)లోని జిటిపి ఎన్ క్లేవ్ లోనిఒక విలేజ్లో ఈ ఘటన జరిగింది మృతురాలు శకుంతలా దేవి అనే మహిళకు ముగ్గురు కొడుకులు . శీతలనే (sheetal)మహిళ ఇంటి ఎదురుగా నివాసం ఉంటుంది.. శకుంతల దేవి(Shakuntala Devi) కుటుంబ సభ్యులందరూ కూడా శీతల్ ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు అంత కలిసి శకుంతల దేవిని హత్య (Murder)చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు (police)కేసు నమోదు చేయడం జరిగింది..

Updated On 8 April 2023 4:07 AM GMT
rj sanju

rj sanju

Next Story