భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఉరివేసుకుని చనిపోయాడు.

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా(Ranga reddy) యాచార మండలం మొండి గౌరెల్లి గ్రామంలో జరిగింది. పాతికేళ్ల గంగనోని నగేశ్‌కు ఇటీవల పెళ్లయ్యింది. కొంతకాలంగా తన భార్య మరో వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురయ్యాడు. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగేశ్‌ మృతితో గౌరెల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story