మంచిర్యాల(Mancherial)జిల్లా జైపూర్‌ మండలం(Jaipur Mandal)ఇందారంలో భయానక సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన యువతికి మహేశ్‌ అనే యువకుడు అసభ్య సందేశాలు పంపి వేధిస్తున్నాడు. పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్‌ చేసినా వేధింపులు ఆగలేదు. దాంతో ఇంటి ముందు నుంచి వెళుతున్న మహేశ్‌ను ఆపి కొట్టి చంపారు యువతి కుటుంబసభ్యులు. యువకుడి తలను బండరాయితో అత్యంత దారుణంగా కొట్టి చంపారు. తల్లి, సోదరుడితో కలిసి మహేశ్‌ను చంపేసిన యువతి.

మంచిర్యాల(Mancherial)జిల్లా జైపూర్‌ మండలం(Jaipur Mandal) ఇందారం(Indaram)లో భయానక సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన యువతికి మహేశ్‌ అనే యువకుడు అసభ్య సందేశాలు పంపి వేధిస్తున్నాడు. పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్‌ చేసినా వేధింపులు ఆగలేదు. దాంతో ఇంటి ముందు నుంచి వెళుతున్న మహేశ్‌ను ఆపి కొట్టి చంపారు యువతి కుటుంబసభ్యులు. యువకుడి తలను బండరాయితో అత్యంత దారుణంగా కొట్టి చంపారు. తల్లి, సోదరుడితో కలిసి మహేశ్‌ను చంపేసిన యువతి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

Updated On 25 April 2023 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story