దేశంలో నిత్యం అత్యాచార ఘటనల గురించిన వార్తలు ఏదోఒక మూలాల నుండి వినపడుతూనే ఉంటాయి . నెలల పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు వారు వత్యాసం లేకుండా వావి వరసలు లేకుండా ఈ అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి . తాజగా రాజస్థాన్ లో ఒక అమానుషం జరిగింది. శవం మీద సామూహిక హత్య చేసి సభ్య సమాజం తల దించుకొనే దారుణానికి ఒడికట్టారు కామాంధులు . రాజస్థాన్ లోని (Rajasthan)సికార్ (Sikar)జిల్లాలో ఒక […]

దేశంలో నిత్యం అత్యాచార ఘటనల గురించిన వార్తలు ఏదోఒక మూలాల నుండి వినపడుతూనే ఉంటాయి . నెలల పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు వారు వత్యాసం లేకుండా వావి వరసలు లేకుండా ఈ అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి . తాజగా రాజస్థాన్ లో ఒక అమానుషం జరిగింది. శవం మీద సామూహిక హత్య చేసి సభ్య సమాజం తల దించుకొనే దారుణానికి ఒడికట్టారు కామాంధులు .

రాజస్థాన్ లోని (Rajasthan)సికార్ (Sikar)జిల్లాలో ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో(Road Accident) చనిపోయింది.. చనిపోయినతరువాత పోలీసులు దానికి పోస్టుమార్టం చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు . మహిళ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి శవాన్ని పతి పెట్టారు .

అయితే అదే రోజు గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు నేపంతో శవాన్ని బయటకు తీసి శవం మీద సామూహిక అత్యాచారాన్ని జరిపారు . ఈ దారుణం చూసిన కొంత మంది స్థానికులు అక్కడ వారిని అడ్డుకొని విషయాన్నీ పోలీసులుకి సమాచారం అందించారు . ఘటన స్థలంలో కొన్ని మద్యం బాటిళ్లను ,తాంత్రిక పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు . నిందితులపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Updated On 21 April 2023 4:02 AM GMT
rj sanju

rj sanju

Next Story