నవ మాసాలు మోసి కన్న తల్లిని మించిన దైవం మరొకరు లేరు అంటారు కానీ ఇక్కడ ఒక కసాయి కన్నతల్లి తన కన్న బిడ్డల్ని అతి దారుణంగా తలను నరికి చంపేసింది ఈ ఘటన చూసి చుట్టుపక్కల వాళ్ళు ఉలిక్కిపడ్డారు అసలు విషయం ఏంటి అంటే..

నవ మాసాలు మోసిన కన్న తల్లిని మించిన దైవం మరొకరు లేరు అంటారు కానీ ఇక్కడ ఒక కసాయి కన్నతల్లి తన కన్న బిడ్డల్ని అతి దారుణంగా తలను నరికి చంపేసింది. ఈ ఘటన చూసి చుట్టుపక్కల వాళ్ళు ఉలిక్కిపడ్డారు అసలు విషయం ఏంటి అంటే..

హమీజ్పుర బిజవరా అనే గ్రామంలో అజిత్ యాదవ్ నీతూ యాదవ్ అనే దంపతులకు ముగ్గురు పిల్లలు ఒక కుమార్తెకు 9 సంవత్సరాలు ఉండగా ఇద్దరు కొడుకులు ఆరేళ్ళ వయస్సు మరొక కొడుకుకి 10 నెలలు మాత్రమే ...

అజిత్ యాదవ్(Ajeeth Yadav) జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) లోని ఆర్మీ(Army) జవాన్ గా పనిచేస్తున్నాడు నీతూ యాదవ్(Neethu yadav) తనకి ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది ఏప్రిల్ ఏడవ తేది రాత్రి తన ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతుంది .అకస్మాత్తుగా లేచి ఇద్దరి కొడుకుల్ని అతి దారుణంగా తలను నరికి చంపేసింది .. కత్తితో దాడి చేయడం చూసిన కూతురుకు భయంవేసింది .. కన్న తల్లి తన సొంత తమ్ముడిని అతి దారుణంగా చంపడం చూసి, కన్న కూతురు భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయింది. తన ప్రాణాలను నిలుపుకుంది.. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు..

నిందితురాలిని నీతూ యాదవ్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తే గత కొద్దిగ కాలంగా నీతూ యాదవ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని నాలుగేళ్ల పాటు చికిత్స తీసుకుంటుందని చికిత్స తీసుకున్న ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఇలాంటి దారుణానికి వడకట్టిందని చెప్పారు .

Updated On 10 April 2023 11:29 PM GMT
Ehatv

Ehatv

Next Story