మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) లోని బీజాపూర్(Bijapur)-దంతెవాడ(Dantewada) సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు నక్సల్స్(5 Maoists) హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.

ehatv

ehatv

Next Story