మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో రహస్య మంతనాలు. లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసంలో దాదాపు 3 గంటల పాటు భేటీ జరిగినట్లు సమాచారం.భేటీలో రాజకీయ అంశాలపై చర్చ. చెల్లితో సయోధ్య కోసం రంగంలోకి దింపిన జగన్ !

ehatv

ehatv

Next Story