డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా గుర్లలోని డయారియాతో బాధిత కుటుంబాలను సందర్శించారు. ఆయన కుటుంబాలను కలిసి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామంటూ హామీ ఇచ్చారు.



Updated On 24 Oct 2024 9:02 AM
Eha Tv

Eha Tv

Next Story