మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కుమార్తె సునీత తెలుగుదేశం పార్టీ(TDP Party)లోకి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవిల ఫోటోలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు కడప జిల్లా(kadapa district) ప్రొద్దుటూరు(proddatur)లో వెలిసాయి. వివేకా కేసు పై మరి కొద్దీ రోజుల్లో తుది తీర్పు రానుంది.. ఒక వేళ ఆ తీర్పులో వైఎస్ కుటుంబసభ్యుల పాత్ర ఉందని తెలిస్తే మాత్రం..

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కుమార్తె సునీత తెలుగుదేశం పార్టీ(TDP Party)లోకి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవిల ఫోటోలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు కడప జిల్లా(kadapa district) ప్రొద్దుటూరు(proddatur)లో వెలిసాయి. వివేకా కేసు పై మరి కొద్దీ రోజుల్లో తుది తీర్పు రానుంది.. ఒక వేళ ఆ తీర్పులో వైఎస్ కుటుంబసభ్యుల పాత్ర ఉందని తెలిస్తే మాత్రం.. ఆమె తగిన రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు సునీత తో టచ్ లో ఉన్నారని తెలుస్తుంది.. దీనిపై టీడీపీ ఇంత వరకు స్పందించలేదు.. కానీ వివేకా హత్య(Viveka Murder Case)పై మాత్రం సునీతకు మద్దతుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు, టీడీపీ నేతలు.

Updated On 25 April 2023 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story