వైఎస్‌ భారతిపై(YS Bharathi) వివేకా(YS Vivekanand) కుమార్తె సునీత సంచలన ఆరోపణలు చేశారు. పులివెందులలో(Pullivendhula) మీడియాతో మాట్లాడుతూ వైఎస్ భారతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎవరినైనా చంపుతారా అని ప్రశ్నించారు.

వైఎస్‌ భారతిపై(YS Bharathi) వివేకా(YS Vivekanand) కుమార్తె సునీత సంచలన ఆరోపణలు చేశారు. పులివెందులలో(Pullivendhula) మీడియాతో మాట్లాడుతూ వైఎస్ భారతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎవరినైనా చంపుతారా అని ప్రశ్నించారు. నన్ను లేదు షర్మిలను కూడా నరికేస్తారేమోనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందులో అడ్డుగా ఉన్నాడని వివేకాను హత్య చేశారని అన్నారు. జగన్‌ను ఎదిరించి మాట్లాడే సత్తా వివేకాకు ఉంది కాబట్టే ఆయనను హత్య చేశారని అన్నారు. సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలంటే అదొక్కటే అవకాశం అని పేర్కొన్నారు. తనకు ఏమైనా జరుగుతుందనే పిల్లలకు వీలునామా రాసిచ్చాను అని సునీత తెలిపారు.

Updated On 10 May 2024 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story