ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) మ‌రోమారు ముఖ్యమంత్రి జగన్‌పై(CM Jagan) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సాక్షిలో జగన్ తో పాటు నాక్కూడా సగం(Patnership) వాటా ఉందని ఆమె అన్నారు. సాక్షి పత్రికలో(Sakshi company) తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) మ‌రోమారు ముఖ్యమంత్రి జగన్‌పై(CM Jagan) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సాక్షిలో జగన్ తో పాటు నాక్కూడా సగం(Patnership) వాటా ఉందని ఆమె అన్నారు. సాక్షి పత్రికలో(Sakshi company) తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. తనను రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఏం పీక్కుంటారో పీక్కోండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా వైఎస్ఆర్ కడపకు వెళ్లిన‌ షర్మిల అక్క‌డ ఆమె సోద‌రి వైఎస్‌ సునీతారెడ్డిని కలిశారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరువురు పలు అంశాలపై చర్చించారు.

Updated On 29 Jan 2024 7:46 AM GMT
Ehatv

Ehatv

Next Story