తిరుమల(tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన ఓ యువతి గాయాలపాలయ్యింది.

తిరుమల(tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన ఓ యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి(hauman) దర్శనం కోసం ఓ యువతి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆమెపై ఒక్కసారిగా చెట్టుకొమ్మ(Tree branch) విరిగిపడింది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Eha Tv

Eha Tv

Next Story