ఏపీలో(Andhra pradesh) ఎన్నికల(Elections) వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు..

ఏపీలో(Andhra pradesh) ఎన్నికల(Elections) వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ(TDP)- జనసేన(Janasena) విడి విడిగా పోటీ చేశారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని చూస్తున్నారు… వీళ్లిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎంత వరకు నష్టం... ఏ నియోజక వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది సస్పెన్స్‏గా మారింది.

గత ఎన్నికల్లో రామచంద్రపురం (Ramachandrapuram)లో వైసీపీ నుంచి శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ (Srinivas Venugopal Krishna ) గెలుపొందారు..జగన్(Jagan) కీలకంగా భావించే నేతల్లో శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ రామచంద్రపురం మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

Updated On 10 May 2023 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story