గత ఎన్నికల్లో పెడన(Pedana)లో వైసీపీ నుంచి జోగి రమేష్(Jogi Ramesh) గెలుపొందారు.. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఆయన మంత్రిగా ఉన్నారు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే జోగి రమేష్ మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన విడి విడిగా పోటీ చేశారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని చూస్తున్నారు… వీళ్లిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎంత వరకు నష్టం… ఏ నియోజక వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది సస్పెన్స్‏గా మారింది.

గత ఎన్నికల్లో పెడన(Pedana)లో వైసీపీ నుంచి జోగి రమేష్(Jogi Ramesh) గెలుపొందారు.. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఆయన మంత్రిగా ఉన్నారు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే జోగి రమేష్ మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

Updated On 26 April 2023 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story