ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో(SIT Civil Court) పిటిషన్ దాఖలయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో(SIT Civil Court) పిటిషన్ దాఖలయ్యింది. తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఈ పిటిషన్‌ వేశారు. 'హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వుతో చేసిన నెయ్యి కలిసిందని పవన్‌ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ తన హోదా మరచి వివాదస్పద వాఖ్యలు చేశారు. పవన్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్‌లో పవన్‌ మాట్లాడిన వీడియోలు డిలీట్‌ చేయాలి. సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి’ అంటూ ఇమ్మనేని రామారావు తన పిటిషన్‌

Eha Tv

Eha Tv

Next Story