తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయ దర్శనం రేపటితో ముగియనుంది. ఈనెల 23న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1న అర్ధరాత్రి ముగియనున్నాయి.

తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయ దర్శనం రేపటితో ముగియనుంది. ఈనెల 23న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1న అర్ధరాత్రి ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రారంభమైన దర్శనాలు జనవరి 1న ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగుస్తాయి. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 4,53,183 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వార వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు, రేపు మరో లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Updated On 30 Dec 2023 9:14 PM GMT
Ehatv

Ehatv

Next Story