మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు(P.V Narsimha Rao) , సినీనటులు, మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌.టి.రామారావు(NTR), ఎం.జి.రామచంద్రన్(M.G Ramchandran) లు కలసి సాంప్రదాయ బద్ధంగా చాప పైన కూర్చుని భోజనం చేస్తున్న అపురూప దృశ్యం ఇది! ...

మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు(P.V Narsimha Rao) , సినీనటులు, మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌.టి.రామారావు(NTR), ఎం.జి.రామచంద్రన్(M.G Ramchandran) లు కలసి సాంప్రదాయ బద్ధంగా చాప పైన కూర్చుని భోజనం చేస్తున్న అపురూప దృశ్యం ఇది! ...

1972 లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి గావున్న పి.వి.నరసింహారావు గారు ఒక సారి మద్రాసు ను సందర్శించటం జరిగింది. ఆ సమయంలో మద్రాసులోనే(Madras) ఉన్న ఎన్.టి.రామారావు గారు, ఆయనను భోజనానికి పిలిచారు. అప్పటికే తమిళనాడులో సూపర్ స్టార్ గా వెలుగొందుతూ, తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎం.జి. రామచంద్రన్ గారిని కూడా ఆ విందుకు పిలిచారు. ఆ విధంగా ఎన్టీఆర్ గారి ఇంట్లో పి.వి.నరసింహారావు, ఎమ్జీఆర్ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురూ సంప్రదాయానికి విలువనిచ్చేవారు. అందువల్లనే కింద కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఈ ముగ్గురు లో ఒకరు ప్రధాని మంత్రి కాగా ఇద్దరు ముఖ్యమంత్రులు కావడం విశేషం!

Updated On 29 Nov 2023 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story