మహిళ పెన్‌ కెమెరాతో చిత్రీకరించినట్టు అనుమానం. సీసీ కెమెరాలకు దొరకకుండా వీడియోలు చిత్రీకరణ. శ్రీవారి మూల విరాట్‌ను కూడా రికార్డు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న విజిలెన్స్‌..

తిరుమల ఆనంద నిలయాన్ని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని కనిపెట్టేందుకు టీటీడీ చర్యలు పారంబించింది. ఈ వీడియోలను పెన్‌ కెమెరాతో చిత్రీకరించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలకు దొరకకుండా వీడియోలు చిత్రీకరణ చేశారని టీటీడీ భావిస్తుంది, అంతే కాకుండా శ్రీవారి మూల విరాట్‌ను కూడా రికార్డు చేసి ఉండవచ్చని తెలిపింది.

Updated On 9 May 2023 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story