☰
✕
Breaking News : తిరుమల : ఆనంద నిలయం దృశ్యాల వైరల్పై దర్యాప్తు.
By EhatvPublished on 9 May 2023 12:29 AM GMT
మహిళ పెన్ కెమెరాతో చిత్రీకరించినట్టు అనుమానం. సీసీ కెమెరాలకు దొరకకుండా వీడియోలు చిత్రీకరణ. శ్రీవారి మూల విరాట్ను కూడా రికార్డు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న విజిలెన్స్..
x
తిరుమల ఆనంద నిలయాన్ని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని కనిపెట్టేందుకు టీటీడీ చర్యలు పారంబించింది. ఈ వీడియోలను పెన్ కెమెరాతో చిత్రీకరించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలకు దొరకకుండా వీడియోలు చిత్రీకరణ చేశారని టీటీడీ భావిస్తుంది, అంతే కాకుండా శ్రీవారి మూల విరాట్ను కూడా రికార్డు చేసి ఉండవచ్చని తెలిపింది.
Ehatv
Next Story