స్వామివారి మెట్టు మార్గాన్ని(Alipiri steps) టీటీడీ అధికారులు తెరిచారు.

స్వామివారి మెట్టు మార్గాన్ని(Alipiri steps) టీటీడీ అధికారులు తెరిచారు. న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. వ‌ర్షాలు త‌గ్గ‌డంతో ఇవాళ‌ శ్రీవారి మెట్టు మార్గాన్ని తెరిచిన‌ టీటీడీ ప్రకటించింది. తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. వాతావ‌ర‌ణశా్‌ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన‌ నేప‌థ్యంలో స్వామివారి మెట్టు మార్గాన్ని గురువారం మూసివేసిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం నుంచి ఈ మార్గాన్ని తిరిగి తెరిచిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని తెలిపింది. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇవాళ‌ శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ అధికారులు రీ-ఓపెన్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story