తిరుపతి(Tirupati) జిల్లాలో దారుణ హత్య(Murder) జరిగింది. తమిళనాడు తిరవల్లూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్‌(Hashish) (8) అనే బాలుడిని అదే గ్రామానికి చెందిన రేఖ(Rekha) అనే మహిళ కిడ్నాప్‌ చేసింది. బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్‌ చేసింది.

తిరుపతి(Tirupati) జిల్లాలో దారుణ హత్య(Murder) జరిగింది. తమిళనాడు తిరవల్లూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్‌(Hashish) (8) అనే బాలుడిని అదే గ్రామానికి చెందిన రేఖ(Rekha) అనే మహిళ కిడ్నాప్‌ చేసింది. బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్‌ చేసింది. డబ్బులు ఇవ్వకపోవడంతో తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసిన రేఖ.. బాలుడి మృతదేహా(Dead body)న్నిచెట్ల పొదల్లో పడేసింది. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్వగ్రామానికి తరలించిన తమిళనాడు పోలీసులు. వరదయ్యపాలెం మండలానికి చెందిన ఓ వ్యక్తి సాయంతో బాలుడిని కిడ్నాప్‌, హత్య చేసినట్లు నిర్ధారించిన తమిళనాడు పోలీసులు. ప్రధాన నిందితురాలు పరారీలో ఉండడంతో ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated On 19 Dec 2023 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story