విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ దూరం!

ఉమ్మడి విశాఖ(Vizag) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో(MLC elections) పోటీ చేయకూడదని టీడీపీ(TDP) నిర్ణయించింది. ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అంతమంది వైసీపీ నేతలను సమీకరించడం కష్టమని భావించి పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. ఒక్క సీటు పోవడం వల్ల నష్టం లేదంటున్న చంద్రబాబు(Chandrababu). మంగళవారం నామినేషన్‌కు చివరి రోజు కావడంతో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నామినేషన్‌ ఎవరూ దాఖలు చేయకపోతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది

Updated On 13 Aug 2024 5:00 AM GMT
Eha Tv

Eha Tv

Next Story