కాకినాడ(Kakinada) పెద్దాపురం (Peddapuram) మండలం ఆర్‌.బి.పట్నం(R.B Patnam) రాఘవమ్మ చెరువు(Raghavamma pond) నీటిలో విషం(Poision) కలిపిన గుర్తు తెలియని వ్యక్తులు.

కాకినాడ(Kakinada) పెద్దాపురం (Peddapuram) మండలం ఆర్‌.బి.పట్నం(R.B Patnam) రాఘవమ్మ చెరువు(Raghavamma pond) నీటిలో విషం(Poision) కలిపిన గుర్తు తెలియని వ్యక్తులు. విష ప్రభావంతో చనిపోయిన చేపలు. నీటిపై తేలుతూ ఒడ్డుకు చేరిన భారీ చేపలు. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని వాపోతున్న చెరువు లీజుదారులు

Updated On 8 May 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story