తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavams) ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామి(Srimalayappaswamy) రథోత్సవం(Rathotsavam) అంగరంగ వైభవంగా జరిగింది. భక్త జనసందోహం మధ్య ఉదయం 6.55 గంటలకు రథోత్సవం మొదలయ్యింది. 9.00 గంటల వరకు జరిగిన ఈ మహోత్సవంలో స్వామివారిని రథంపై ఊరేగిస్తూ తిరుమాడ వీధుల వెంట తిప్పారు.

Updated On 25 Sep 2023 4:17 AM GMT
Ehatv

Ehatv

Next Story