గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందగా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. కొండపాడు పోలీస్ స్టేష‌న్ ప‌రిధి ప్రత్తిపాడు మండలానికి చెందిన కొంత మంది ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చేబ్రోలు మండలం జూపూడికి ట్రాక్టర్‌లో వెళ్తుండగా.. అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతిచెంద‌గా.. 20 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందగా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. కొండపాడు పోలీస్ స్టేష‌న్ ప‌రిధి ప్రత్తిపాడు మండలానికి చెందిన కొంత మంది ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చేబ్రోలు మండలం జూపూడికి ట్రాక్టర్‌లో వెళ్తుండగా.. అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతిచెంద‌గా.. 20 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 5 Jun 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story