పోలవరం ప్రాజెక్ట్‌ను(Polavaram Project) చంద్రబాబు(chandra babu) ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారు అని అప్పట్లో ప్రధాని మోదీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ram) అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

పోలవరం ప్రాజెక్ట్‌ను(Polavaram Project) చంద్రబాబు(chandra babu) ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారు అని అప్పట్లో ప్రధాని మోదీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramkrishna Reddy) అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుతో పాటు అయన ముఠా మొత్తం ఈ కుంభకోణంలో ఉందని అన్నారు. సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతిపనిలోనూ చంద్రబాబు బ్యాచ్ లబ్ధిపొందిందని ఆరోపించారు.

ప్రభుత్వ పనులకు సంబంధించి ఎల్ అండ్ టి(L&T), షాపూర్ జి(Shahpur G) సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి రూ. 118 కోట్లు ముడుపులు మింగిన అంశం మీద చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తంలో కమీషన్ రూపంలో డబ్బులు మింగేసిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికారని అన్నారు. ప్రజలకు అయన ఏమి సమాధానం చెబుతారో చూడాలన్నారు.

Updated On 2 Sep 2023 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story