వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్నకు తిరుపతి స్విమ్స్ ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న రంగన్నను పోలీసులు స్విమ్స్ కు తీసుకొచ్చారు. రంగన్నకు ఆర్ఎఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగన్నకు పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్నకు తిరుపతి(Tirupati) స్విమ్స్ ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న రంగన్నను పోలీసులు స్విమ్స్ కు తీసుకొచ్చారు. రంగన్నకు ఆర్ఎఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగన్నకు పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. గురువారం స్విమ్స్ నుంచి సికింద్రాబాదు(Secunderabad)లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి రంగన్నను తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated On 4 May 2023 3:36 AM GMT
Ehatv

Ehatv

Next Story