ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి లేఖ రాశారు. వైద్య విద్యను అభ్యసించదలచిన పేద విద్యార్థుల త‌రుపున ఆయ‌న సీఎంకు లెట‌ర్ రాశారు. ఈ మేర‌కు లేఖ‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ర‌ఘువీరా లేఖ‌లో.. వైద్య విద్యను అభ్యసించదలచిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు గొడ్డలిపెట్టుగా వున్నటువంటి జీ. వో. నం 107, 108 లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబును లేఖ ద్వారా కోరారు.


Eha Tv

Eha Tv

Next Story