డిప్యూటీ సీఎం తన బాధ్యతను విస్మరించారు.

ప్రముఖ పొలిటికల్(Political analyst) ఎనలిస్ట్ బాల ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalayn) గవర్నర్‌కు, సీఎం చంద్రబాబుకు(CM chandrababu) ఫిర్యాదు చేశారు. వరదల సమయంలో ప్రజలకు అందుబాటులోకి పవన్‌ రాలేదని ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం తన బాధ్యతను విస్మరించారు. వరద సహాయానికి తాను వస్తే సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతాయని అన్న పవన్‌ కల్యాణ్‌.. మరి తిరుపతి(Tirupati) ఎందుకు వెళ్లారని.. అక్కడ ప్రజలకు ఆటంకం కలగదా అని బాల ప్రశ్నించారు. వరదల(Floods) సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన పవన్‌ కల్యాణ్‌.. ఎందుకు వెళ్లలేదో కూడా చెప్పాలని ఆయన అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడా అంటూ ఈహాకు డా.బాల ఇచ్చిన ఇంటర్వ్యూ..

Updated On 22 Oct 2024 6:04 AM GMT
Eha Tv

Eha Tv

Next Story