నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డా. కుంభా రవిబాబు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు.

నూతన ఎమ్మెల్సీలు(New MLCs)గా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ(Karri Padama Sri), డా. కుంభా రవిబాబు(Kumba Ravibabu) సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(CM Jagan)ను కలిశారు. పద్మశ్రీ, రవిబాబు గవర్నర్‌ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు. దీంతో ప్రమాణ స్వీకారం చేసిన అనంత‌రం కుటుంబ సభ్యులతో కలిసి నూతన ఎమ్మెల్సీలు పద్మశ్రీ, రవిబాబు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated On 18 Aug 2023 7:06 AM GMT
Yagnik

Yagnik

Next Story