టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభమైంది. సోమ‌వారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు.

టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) పున: ప్రారంభమైంది. సోమ‌వారం ఉదయం రాజోలు(Rajole) నియోజకవర్గం పొదలాడ(Podalada) నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్ :

10.19 గంటలకు రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం
11.20 గంటలకు తాటిపాక సెంటర్‌లోని బహిరంగసభలో లోకేష్ ప్రసంగం
12.35 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి
మధ్యాహ్నం 2 గంటలకు మామిడికుదురులో స్థానికులతో సమావేశం
2.45 గంటలకు పాశర్లపూడిలో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు
4.30 గంటలకు అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశం
5.30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ
6.30 గంటలకు బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి
7.30 గంటలకు పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటి
7.45 గంటలకు పేరూరు శివారు విడిది కేంద్రంలో బస

ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టు(Arrest) అయి జైలు(Jail)కు వెళ్లడంతో ఆయన తన పాదయాత్రను ఆపివేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు.

Updated On 27 Nov 2023 12:15 AM GMT
Yagnik

Yagnik

Next Story