చంద్రబాబునాయుడుకు(Chandrababu) మద్దతుగా రాజమండ్రిలో ఉన్న తనను కలిసి, మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశంపార్టీ(TDP) శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముందని నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడుకు(Chandrababu) మద్దతుగా రాజమండ్రిలో ఉన్న తనను కలిసి, మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశంపార్టీ(TDP) శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముందని నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ పోలీసుల నోటీసులను తప్పుపట్టారు. పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటివారని, బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రజలు, టీడీపీ మద్దతుదారులు తనను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది అంటూ నిలదీశారు.

M Phani Kumar

Updated On 17 Oct 2023 6:00 AM GMT
Ehatv

Ehatv

Next Story