సీబీఐకి(CBI) లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash Reddy). విచారణకు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం ఇవ్వాలని సీబీఐ అడిషనల్‌ ఎస్పీ ముఖేష్‌(SP Mukesh) వర్మకు లేఖ రాసిన అవినాష్‌ రెడ్డి.

సీబీఐకి(CBI) లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash Reddy). విచారణకు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం ఇవ్వాలని సీబీఐ అడిషనల్‌ ఎస్పీ ముఖేష్‌(SP Mukesh) వర్మకు లేఖ రాసిన అవినాష్‌ రెడ్డి. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని, తండ్రి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారని లేఖలో పేర్కొన్న అవినాష్‌రెడ్డి. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపైన ఉన్నదని చెబుతూ తల్లి మెడికల్‌ రిపోర్టులు సీబీఐకి పంపించిన అవినాష్‌రెడ్డి

Updated On 21 May 2023 11:27 PM GMT
Ehatv

Ehatv

Next Story