కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్ లో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి భరత్ కంటే చంద్రబాబు నాయుడికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సమయానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2870 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తమ్మీద ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ కూటమి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో లీడ్ లో ఉన్నారు.

Updated On 3 Jun 2024 9:47 PM GMT
Yagnik

Yagnik

Next Story