ఒంటికాలి మీద లేచి విమర్శించే నేతలు కొడాలి నాని(Kodali nanai), వల్లభనేని వంశీ(Vallababneni vamsi) ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు.

వైసీపీ(YCP) ప్రభుత్వంలో చంద్రబాబు(Chnadrababu), పవన్‌పై(Pawan kalyan) ఒంటికాలి మీద లేచి విమర్శించే నేతలు కొడాలి నాని(Kodali nanai), వల్లభనేని వంశీ(Vallababneni vamsi) ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్‌పై పై నుంచి వచ్చిన స్క్రిప్ట్‌కు కొంత కవిత్వం, కొంత బూతులు, కొంత సెక్స్‌ యాడ్ చేసి ఇష్టారీతిన విమర్శించారని.. వీరందరికీ జైలు తప్పదని తెలుగు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమంది రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టవుతారన్నారు. మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుగుటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్‌ జర్నలిస్టు ఇమంది రామారావు చేశారు.. ఈ వీడియో ఆ ఆంశాలు..

Updated On 22 Oct 2024 3:31 PM GMT
Eha Tv

Eha Tv

Next Story