నెల్లూరు లోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్ లో తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది..

నెల్లూరు లోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్ లో తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డ్ లోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీంతో, విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు..

Eha Tv

Eha Tv

Next Story