మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmanna Prasad rao) కుమారుడు రామ్‌ మనోహర్‌ నాయుడు(Ram manohar naidu) జనసేన(Janasena) పార్టీలో చేరతారనే టాక్‌

శ్రీకాకుళం(srikakkulam) జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmanna Prasad rao) కుమారుడు రామ్‌ మనోహర్‌ నాయుడు(Ram manohar naidu) జనసేన(Janasena) పార్టీలో చేరతారనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటకే జనసేన అధినాయకత్వంతో రామ్‌ మనోహర్‌నాయుడు చర్చలు జరిపారట! రేపో మాపో ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. మొన్నామధ్య ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశంపార్టీలో చేరతారనే మాట వినిపించింద. అయితే అది కేవలం వదంతి మాత్రమేనని తేలిపోయింది. ఇప్పుడు ఆయన కుమారుడి పార్టీ మారతారనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో!

Eha Tv

Eha Tv

Next Story