పిఠాపురంలో(Pithapuram) వరద బీభత్సాన్ని సృష్టించింది.

పిఠాపురంలో(Pithapuram) వరద బీభత్సాన్ని సృష్టించింది. ఏలేరు వరద ధాటికి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఇంటి స్థలం కూడా నీట మునిగింది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అక్కడే ఓ స్థలం కొన్నారు. ఆ స్థలంలో ఇంటితో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించాలనుకున్నారు. అయితే ఆ జాగా మొత్తం అంటే 3.52 ఎకరాల భూమి నీట మునిగింది.

Eha Tv

Eha Tv

Next Story