సీఎం వైఎస్‌ జగన్‌(CM YS Jagan) తిరుపతి(Tirupati) రేపు పర్యటనకు వెళ్ల‌నున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు(Marriage Reception) ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ హాజరుకానున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌(CM YS Jagan) తిరుపతి(Tirupati) రేపు పర్యటనకు వెళ్ల‌నున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు(Marriage Reception) ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. ఈ మేర‌కు సీఎంవో(CMO) అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్ విడుద‌ల చేశారు. బుధ‌వారం మధ్యాహ్నం 3.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో(Taj Hotel) శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి(Ravi Sanna Reddy) కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated On 12 Dec 2023 7:33 AM GMT
Ehatv

Ehatv

Next Story