నేడు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌ల భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

నేడు సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) శ్రీసత్యసాయి జిల్లా(Satysai District) పుట్టపర్తి(Puttaparthi) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌ల భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా(YSR Raithu Bharosa) – పీఎం కిసాన్‌(PM Kisan) నగదును సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అ మేర‌కు అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి(THadepalli) నివాసం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

Updated On 6 Nov 2023 8:07 PM GMT
Yagnik

Yagnik

Next Story