నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

నేడు సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) తిరుపతి(Tirupathi) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌(India Today Education Summit) లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అక్కడ తాజ్‌ హోటల్‌(Taj Hotel)లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి(Thadepalli) నివాసానికి చేరుకుంటారు.

Updated On 23 Jan 2024 9:04 PM GMT
Yagnik

Yagnik

Next Story