ప్రతిపక్షాల తీరుపైన సీఎం జ‌గ‌న్‌(CM Jagan) మండిపడ్డారు. సోమవారం పల్నాడు(Palnadu) జిల్లా క్రోసూరులో జరిగిన జగనన్న విద్యాకానుక కిట్ల(Education Kits) పంపిణీ కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. అనంత‌రం మాట్లాడుతూ.. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra babu) లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఏపీలో(AP) పర్యటించిన బీజేపీ(BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit shah) వైసీపీ(YCP) ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు.

ప్రతిపక్షాల తీరుపైన సీఎం జ‌గ‌న్‌(CM Jagan) మండిపడ్డారు. సోమవారం పల్నాడు(Palnadu) జిల్లా క్రోసూరులో జరిగిన జగనన్న విద్యాకానుక కిట్ల(Education Kits) పంపిణీ కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. అనంత‌రం మాట్లాడుతూ.. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra babu) లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఏపీలో(AP) పర్యటించిన బీజేపీ(BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit shah) వైసీపీ(YCP) ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు. పరోక్షంగా వారి తీరు ఎండ‌గ‌ట్టారు. తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు. నేను ఎవరినీ నమ్ముకోలేదని ప్రకటించారు. పేదలకు మంచి చేస్తుంటే తట్టుకోలేని మనస్తత్వం చంద్రబాబుదేనని ఫైర్ అయ్యారు.

Updated On 12 Jun 2023 7:49 AM GMT
Ehatv

Ehatv

Next Story