హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను(Dheeraj Singh Thakur) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మర్యాదపూర్వకంగా కలు­సు­­కు­న్నారు. ముఖ్యమంత్రి దంపతులు విజయవాడలోని(Vijaywada) ప్రధాన న్యాయ­మూర్తి నివాసానికి వెళ్లారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను(Dheeraj Singh Thakur) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మర్యాదపూర్వకంగా కలు­సు­­కు­న్నారు. ముఖ్యమంత్రి దంపతులు విజయవాడలోని(Vijaywada) ప్రధాన న్యాయ­మూర్తి నివాసానికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలను సీజే జస్టిస్‌ ఠాకూర్‌ దంప­తులు పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీజేకు సీఎం పుష్ప­గుచ్ఛం ఇచ్చి సన్మా­నించారు. ఇటీవల సీజేగా జస్టిస్‌ ఠాకూర్‌ బాధ్యతలు చేపట్టిన నేప­థ్యంలో ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

Updated On 31 Aug 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story