సీఎం వైఎస్‌ జగన్(CM YS Jagan) ఈ రోజు సాయంత్రం విజయవాడ(Vijayawada) పర్యటనకు వెళ్లారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ వివ‌రాలు వెల్ల‌డించారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు(supreme court) న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా(Justice Prashanth Kumar Mishra) నివాసానికి వెళతారు.

సీఎం వైఎస్‌ జగన్(CM YS Jagan) ఈ రోజు సాయంత్రం విజయవాడ(Vijayawada) పర్యటనకు వెళ్లారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ వివ‌రాలు వెల్ల‌డించారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు(supreme court) న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా(Justice Prashanth Kumar Mishra) నివాసానికి వెళతారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎ కన్వెన్షన్‌(A Convention) సెంటర్‌కు చేరుకుని జస్టిస్‌ మిశ్రా గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విందు(Dinner) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ నేపధ్యంలో ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం విందు సమావేశం ఏర్పాటుచేసింది.

Updated On 22 Jun 2023 3:53 AM GMT
Ehatv

Ehatv

Next Story