సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ పర్యటన ముగిసింది.. ఈ పర్యటనలో జగన్ మోదీ, అమిత్ షా (Amit Shah) , ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‏తో (nirmala sitharaman) భేటీ అయ్యారు. మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్ట్‏కు నిధుల విధుల, ఏపీకి లోటు బడ్జెట్ అంశంపై కీలకంగా చర్చించారు. మరో సంవత్సరంలో ఉమ్మడి రాజధాని ముగిసిపోనున్న సమయంలో ఏపీకి పూర్తి స్థాయి రాజధానిని నిర్మించుకోవడానికి సపోర్ట్ చేయాలని మోదీని కోరారు. 

సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ పర్యటన ముగిసింది.. ఈ పర్యటనలో జగన్ మోదీ, అమిత్ షా (Amit Shah) , ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‏తో (nirmala sitharaman) భేటీ అయ్యారు. మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్ట్‏కు నిధుల విధుల, ఏపీకి లోటు బడ్జెట్ అంశంపై కీలకంగా చర్చించారు. మరో సంవత్సరంలో ఉమ్మడి రాజధాని ముగిసిపోనున్న సమయంలో ఏపీకి పూర్తి స్థాయి రాజధానిని నిర్మించుకోవడానికి సపోర్ట్ చేయాలని మోదీని కోరారు.

Updated On 6 July 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story