గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌(Maddali Giridhar) కుటుంబాన్ని మంగ‌ళ‌వారం సీఎం వైఎస్‌ జగన్‌(YS Jagan) పరామర్శించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌(Maddali Giridhar) కుటుంబాన్ని మంగ‌ళ‌వారం సీఎం వైఎస్‌ జగన్‌(YS Jagan) పరామర్శించారు. మద్దాలి గిరిధర్‌ మాతృమూర్తి శివపార్వతి(Shivaparvathi) నిన్న కన్నుమూశారు. ఈ నేప‌థ్యంలో గుంటూరు శ్యామలానగర్‌లో మద్దాలి గిరిధర్‌ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

Updated On 23 May 2023 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story