జగన్‌తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో!

అనుకున్నదే జరిగింది. గుంటూరు(Guntur) జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత జగన్మోహన్‌రెడ్డితో(YS Jagan) సెల్ఫీ(Selfi) తీసుకున్న జైలు కానిస్టేబుల్‌ ఆయేషా బానుకు(Ayesha Bhanu) ఛార్జి మెమో ఇవ్వబోతున్నారు. ఆయేషా బాను వివరణ ఆధారంగా కమిటీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు జైలర్‌ రవిబాబు. జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను(Nandigam suresh) పరామర్శించి వెలుపలకు వచ్చిన జగన్మోహన్‌రెడ్డితో కానిస్టేబుల్‌ ఆయేషాబాను తన కూరుతుతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. విధి నిర్వహణను పక్కన పెట్టి ఆమె ఇలా చేయకూడదని రవిబాబు చెబుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story