తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) నివాసంలో శుక్రవారం రాజ శ్యామలయాగం(Raja shyamala Yagam) నిర్వహించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) నివాసంలో శుక్రవారం రాజ శ్యామలయాగం(Raja shyamala Yagam) నిర్వహించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. 50 మంది రుత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజ శ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతి తో యాగం ముగియనుంది..

Updated On 16 Feb 2024 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story