జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది. పవన్ అనారోగ్యం కారణంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. జనసేనాని తీవ్ర జ్వరంతో బాధపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర విజయవంతంగా సాగుంతుంది.

జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రకు (varahi yatra) బ్రేక్ పడింది. పవన్ అనారోగ్యం కారణంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. జనసేనాని తీవ్ర జ్వరంతో బాధపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర విజయవంతంగా సాగుంతుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పవన్ యాత్రలో దూసుకుపోతున్నారు. షూటింగులకు కూడా బ్రేక్ ఇచ్చి మరి పవన్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కు అస్వస్థత రావడంతో జనసైనికులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated On 27 Jun 2023 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story