ఏపీసీసీ(APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కొడుకు రాజారెడ్డి(Raja Reddy) వివాహం రాజస్థాన్‌(Rajasthan) లోని జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో(Jodhpur Palace) శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది.

పెళ్లికి హాజరు జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan reddy)..

ఏపీసీసీ(APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కొడుకు రాజారెడ్డి(Raja Reddy) వివాహం రాజస్థాన్‌(Rajasthan) లోని జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో(Jodhpur Palace) శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. వధూవరులు ఇక్కడికి వచ్చాక ప్రత్యేకంగా వెళ్లి ఆశీర్వదించ నున్నారు. ఇప్పటికే సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా జరిగాయి. నేడు తలంబ్రాలు, విందు కార్యక్రమాలు జరగనున్నాయి.

Updated On 18 Feb 2024 11:09 PM GMT
Ehatv

Ehatv

Next Story