ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక తీసుకుంది. ఈ నెల 24 వరకూ ఒంటిపూట బ‌డులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం(Andhra Pradesh)లో ఎండలు(Heat Wave) మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ(Department Of Education) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకూ ఒంటిపూట బ‌డులు(Halfday Schools) పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పాఠాలు బోధించాలని.. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావ(Ragijawa) పంపిణీ చేయాలని సూచించింది. ఉ.11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం(Halfday Meals) అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated On 18 Jun 2023 9:42 PM GMT
Yagnik

Yagnik

Next Story